పహల్గాం ఉగ్రదాడి: వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ..

పహల్గాం ఉగ్రదాడి: వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ..

Apr 24, 2025 - 10:49
Apr 24, 2025 - 10:57
 0  130
పహల్గాం ఉగ్రదాడి: వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ..

పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.

జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు. ఈ ఉగ్రదాడిలో ఎన్నో అందమైన జంటలు బలి అయ్యాయి. కొత్త పెళ్లయిన జంటలు తన భాగస్వామితో వెకేషన్‌కి వెళ్లగా.. దాడికి పాల్పడ్డారు.

అయితే ఈ ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ అనే వ్యక్తికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News